సిటీలోని బస్సు షెల్టర్లు కంపు కొడుతున్నాయి. బస్సుల కోసం వచ్చే ప్రయాణికులకు దుర్వాసన, మురుగు కంపు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో బస్సు షెల్టర్లలో నిలబడాల్సిన ప్రయాణికులు దుర్వాసన భరించలేక దూరాన నిల్చోవాల
సామాజిక మాధ్యమాల ప్రభావమో.. సమాజాన్ని మరింతంగా అవగాహన చేసుకోవాలన్న ఆలోచనో.. ఈ మధ్య ట్రావెలర్లు పెరుగుతున్నారు. అందులోనూ ఒంటరిగా ప్రయాణిస్తూ.. విభిన్న ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అయితే, ఇలా సోల�
పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేందుకు ఇంటర్నెట్లో టూరిజం ప్యాకేజీల కోసం శోధించే యాత్రికులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. చాలా మంది ఎక్కడి వెళ్లాలి, టూర్స్ అం
ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తిహైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బలోపేతాని కి, ప్రజా రవాణా సదుపాయాన్ని మరింత విస్తరించేందుకు విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని ప్రయాణికుల�