గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ పట్టణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం రెండు గంటల వ�
రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా సర్కారు చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహ�
స్వచ్ఛత, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గంభీరావుపేట గ్రామానికి జాతీయ పురస్కారం వరించింది. గ్రామంలో వీధివీధినా సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇంటింటీకీ స్వచ్ఛమైన జలం సరఫరా, హరితహారం కింద వేలాది �
పట్టణాలు మెరుస్తున్నాయి. స్వచ్ఛతలో దూసుకెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో అవార్డుల పంట పండిస్తున్నాయి. అందులో భాగంగా గతేడాది సిరిసిల్ల పట్టణం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్�
సమైక్య రాష్ట్రంలో నిర్వీర్యమైన కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండలంలోని రంగసముద్రంలో ఉచిత చేపపిల
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు పట్టణ శివారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన భరోసానిస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ధర్మాసుపత్రికి వెళ్లాల్సిన బాధ లేకుండా అక్కడికక్కడే వైద
ఆరోగ్య తెలంగాణ కోసం అహర్నిశలూ కృషిచేస్తున్న రాష్ట్ర సర్కారు, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం దవాఖానల్లో వసతులు కల్పిస్తున్నది. కొత్తగా పట్టణాల్లో స్థానికంగానే చికిత్స అ
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్ : జిల్లా కేంద్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మావల వద�
జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్ ప్రతి ఇంటికీ డిజిటల్ నంబర్లు కసరత్తు చేస్తున్న మున్సిపల్శాఖ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో రాష్ట్ర జనాభాలో సగానికిపైగా పట్టణాల్లోనే నివసిస్తుందన్న అం
హిందూ మహా సముద్ర జలాలపై ఇన్నోవేటివ్ సిటీ నిర్మాణం సముద్ర మట్టం పెరుగుతుండటంతో మాల్దీవుల సర్కారు నిర్ణయం ప్రపంచంలో నిర్మిస్తున్న తొలి ఫ్లోటింగ్ సిటీగా అంచనా వచ్చే ఏడాది ప్రాజెక్టు పనులు ప్రారంభం.. ఐద�