Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండడంతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకు�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలపై వైకుంఠ దివ్య దర్శనాలకు టొకెన్లు పొందిన భక్తులు క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 31 కంపార్టుమెంట్లకు గాను కేవలం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదేవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందు కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా స్వామివారి దర్శనానికి వెళుతున్నారు.
TTD | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 20 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala Darsan | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న భక్తులు సైతం తిరుమల(Tirumala) కు వస్తున్నారు.