తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురుకి ముగ్గురు ఎవరికి వాళ్ళు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పైగా ఈ ముగ్గురు హీరోలకు ఎక్కడా చిన్న కనెక్షన్ కూడా ఉండదు. అందులోనూ నాని, అడివి శేష్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇం
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అడివి శేష్ ప్రతీ సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు . ఈయన సినిమా వచ్చిందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.
సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి. ఈ పండగను టాలీవుడ్ ఇండస్ట్రీ వారు సినిమా పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తెలుగు సినిమాలకు సంక్రాంతి అనేది పెద్ద సీజన్. అందుకే సంక్రాంతి కోసం పెద్ద పెద్ద హీరోలు పోట�
హిట్లు, ఫ్లాప్లు పక్కన పెడితే ప్రతీ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి పలు సినిమాలు ముస్తాబవుతూనే ఉంటాయి. అన్ సీజన్ అయిన నవంబర్ నెల ఈ సారి టాలీవుడ్కు బాగానే కలిసి వచ్చింది. యశోద, మసూద, లవ్ టుడే �
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత దృశ్యకావ్యం 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాడు.
దక్షిణాదిన అగ్ర కథానాయికలలో నయనతార ఒకరు. సౌత్లోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్గా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ఈమె
యశోద మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాపై కొన్ని వివాదాలు నెలకోవడంతో డిజిటల్ రిలీజ్కు ఆలస్యమైంది.
తమిళ హీరో అజిత్ ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన తునివు రిలీజ్కు సిద్ధంగా ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'హిట్-2' హవానే కనిపిస్తుంది. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి భారీ వసూళ్�
ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. కరోనాకు ముందు రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్�
మోడల్గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్గా పలు క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ నేహాశెట్టి. 'మెహబూబా' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ సో
సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బీ.ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన 'రంగుల రాట్నం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు చంద్రమోహన్. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగ�
త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాల్లో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం బాలీ�