పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తాటి వనాలు కాలిపోయిన నేపథ్యంలో గీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
బోధన్ పట్టణంలోని పసుపువాగు శివారులోని సర్వే నంబర్ 594 లోని సుమారు 50 నుంచి 60 ఈత చెట్లను శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి, కాల్చి ధ్వంసం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీతకార్మికుల జీవితాలు బాగుపడ్డాయి. ప్రభుత్వం కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈత, తాగి వనాలు పెంచడంతోపాటు పింఛన్లు సైతం అందజేస్తున్నది.
మహబూబ్నగర్ : రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల తో ప్రత్యేక పథకం ఏర్పాటుకు నిధుల కేటాయించడం పట్ల ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీ�
సామాన్యుడి మాట ‘సీకటి సిక్కగైతున్నది.. సూర్యుడు నడీ నెత్తినుండంగా వోయిన మనిషి ఇంక రాకపాయేనెమురా నరిగా.. కొంచెం ఎదురుంగనన్న పోరా.. జర నీ దయ?’ అని నరిగానికి పన్జెప్పుడు పాపం.. ‘నాయిన అక్కడేమన్న ఆడుకుంటుండనుక�