తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీతకార్మికుల జీవితాలు బాగుపడ్డాయి. ప్రభుత్వం కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈత, తాగి వనాలు పెంచడంతోపాటు పింఛన్లు సైతం అందజేస్తున్నది.
మహబూబ్నగర్ : రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల తో ప్రత్యేక పథకం ఏర్పాటుకు నిధుల కేటాయించడం పట్ల ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీ�
సామాన్యుడి మాట ‘సీకటి సిక్కగైతున్నది.. సూర్యుడు నడీ నెత్తినుండంగా వోయిన మనిషి ఇంక రాకపాయేనెమురా నరిగా.. కొంచెం ఎదురుంగనన్న పోరా.. జర నీ దయ?’ అని నరిగానికి పన్జెప్పుడు పాపం.. ‘నాయిన అక్కడేమన్న ఆడుకుంటుండనుక�