Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నించేందుకు డబ్బులు అడిగారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యా�
లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నది. లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించాలని �
Cash-for-query case | పార్లమెంటులో గౌతమ్ అదానీ కంపెనీలను, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ
special Parliament session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల (special Parliament session) పూర్తి ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. కుయుక్తులు పన్ని చివర్లో డర్టీ నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం�
TMC MP Assaults Toll Booth Employee | తన కారు ఆపినందుకు టోల్ బూత్ సిబ్బందిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ దాడి చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన క్షమాపణలు �
Mahua Moitra | రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Mimi Chakraborty | ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి ఎయిరేట్స్ ఎయిర్లైన్స్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఎయిర్స్లైన్కు చెందిన విమానంలో ఎంపీ ప్రయాణించింది.
ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని షేర్ చేసే యూట్యూబ్ వీడియోలను, ట్వీట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర సమాచార ప్రసారమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని టీఎంసీ ఎం
న్యూఢిల్లీ: తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా తన స్టేట్మెంట్లతో అట్రాక్ట్ చేసే విషయం అందరికీ తెలిసిందే. అయితే సోమవారం పార్లమెంట్లో ఆ ఎంపీ తన హ్యాండ్బ్యాగ్ను దాచిపెట్టారు. ఆమె ఎందుకు అలా చేసిందో త�
భోపాల్: కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ మహువా మైత్రిపై మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద ఈ కేసును రిజిస్టర్ చేశారు. మతపరమైన భావా�
న్యూఢిల్లీ : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరాకు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. బెంగాల్లో జరిగిన