దొంగ ఓట్లు వేయించుకోవడం దారుణం | తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
తిరుమల : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం కొవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. కార్యక్రమం కోసం నేడు (ఆదివారం) సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8.30 వరకు పుష్పయగానికి అంకురా�
తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్�
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు
పోలింగ్ను రద్దు చేయాలి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
గురుమూర్తి హిందువా.. కాదా.? | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువా? కాదా..!? స్పష్టంగా చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
డ్రామాలాడుతున్నారు | తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.
చంద్రబాబు ఎన్నికల ప్రచారం | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం నెల్లూర్ జిల్లా పొదలకూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మ
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టికెట్లు ఉ�
ఏపీలోని నెల్లూరులో ఘోరం లారీని ఢీకొట్టిన టెంపో హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని పెరంబూర్కు చెందిన యాత్�
తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలికి సిరా వేయనున్నారు. ఈ మధ్యే ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఎడమ చూపుడు వేలికి సిరా పూశారు. ఆ సిరా గుర్తు ఇంకా పోకపోవడంతో అధికా�