తిరుమల,జూలై 3:భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని టీటీడీ ఖండించింది. ఈ వార్తల ఆధారంగా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల్లో గందరగ
తిరుపతి,జూలై 3:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన118 మందికి కారుణ్య నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా టిటిడి ఈవో డా.క�
తిరుపతి,జూన్ 29: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ నుంచి అవుట్పేషేంట్,ఇన్ పేషంట్ సేవలు పునఃప్రారంభించనున్నారు. ఏపీలో జులై1నుంచి పలు జిల్లాల్లో కరొన కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలింపు ఇచ్చింది ఏపీ సర్�
తిరుపతి, జూన్ 28: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయి. కోవిడ్ -19వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఉదయం 8:30 నుంచి 10:15 గటం
రూ.14,999కు 2 రోజుల టూర్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది. రెండు రోజుల టూర్కు ఒక్కో వ్యక్తికి రూ.14,9
తిరుపతికి 5 పురస్కారాలు | ఇండియా స్మార్ట్ సిటీ కంటెస్ట్-2020లో తిరుపతి నగరానికి 5 పురస్కారాలు దక్కాయి. ఇందులో 3 విభాగాల్లో తిరుపతి నగరపాలిక పురస్కారాలు దక్కించుకుంది.
ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.
తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు మే 17న అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో మే 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవా�
తిరుపతిలో వైసీపీ విజయం.. 13 రాష్ర్టాల్లో ఉప ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ, మే 2: పదమూడు రాష్ర్టాల్లో 4 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారం చేపట్టారు. కడపటి సమాచారం అందేసరిక
గురుమూర్తి ఘనవిజయం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,30,572 ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు.