తిరుపతి, జూన్ 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.