అమరావతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. రిటైర్డు ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును బీజేపీ అధిష్టానం గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అ�
తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతించింది. ఆర్జిత సేవలో పాల్గొనాలకునే భక్తులు విధిగా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
తాడేపల్లి: తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన విషయం తెల
అమరావతి : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వై�
హైదరాబాద్ : ఏపీలోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్సభ నియోజకవర్గాలతో పాటు వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఉపఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. త�
అమరావతి : తిరుపతిలో ఈ నెల 27న కిడ్నాప్కు గురైన ఆరేండ్ల బాలుడు శివమ్ కుమార్ సాహు ఆచూకీ లభించింది. శనివారం కిడ్నాపర్లు బాలుడిని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి ఆ