Tirupati stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. విచారణ అధికారి రిటైర్డ్ జడ్జి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆదివారం తిరుపతిలో రెండోరోజు పర్యటించారు.
Tirupati Stampede | తిరుపతిలో ఈనెల 8న జరిగిన తోపులాటలో మృతి చెందిన తమిళనాడు మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు అందజేశారు.
YV Subba Reddy | తిరుమల తొక్కిసలాట ఘటనపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమా�
TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ చాంబర్లో ఏడుగురు బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారం అందజేశ
Roja | తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని , ఈ కేసులో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా, పలువురు గాయపడిన ఘటన దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. మ�
Tirupati Stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం నారా చంద్రబాబు నాయకుడు క్షేత్రస్థాయిలో సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఘటనప�
డీఎస్పీ నిర్లక్ష్యంగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఒక సెంటర్లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీ�
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది వస్తారని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేందంటూ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.