తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు నిరాధార వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. ఆ పిల్ను స్వీకరించిన హైదరాబాద్ సిటీ సివిల్
తిరుమల లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్లో ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ పోలీసు అధికారులు, ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన శుక్రవారం సాయంత్రం తిరుమలకు వెళ్లి శనివారం స్వామివారిని దర్శించుకోవాలని తొలుత అనుకున్నారు.
Puri Laddu | తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ వివాదం తలెత్తిన ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్య�
Mankameshwar temple: లక్నోలోని మంకామేశ్వర్ ఆలయం కీలక ప్రకటన చేసింది. భక్తులు బయటి నుంచి తీసుకువచ్చే ప్రసాదాలపై నిషేధం విధిస్తూ ఆ ఆలయం నిర్ణయం తీసుకున్నది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆ నిర్ణ�
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లడ్డూ తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తప్పుబట్టారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు దుమారం రేపుతున్నది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.