Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా అందించాడు. స్వామి వారికి ఎంతో భక్తి శ్రద్దలతో చేయించిన బంగారు కటి, వరద హస్తాలను శుక్రవారం ఉదయం విఐపి వి�
Tirumala | తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భారీ
SWIMS Hospital | తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఓ వ్యక్తి శరీరంలోకి చొచ్చుకెళ్లిన 3 అడుగుల ఇనుప చువ్వను(10 ఎంఎం సైజు) వైద్యులు తొలగించారు. కృష్�
Bhadradri Kothagudem | ప్రేమించిన బాలికను పెండ్లి చేసుకునేందుకు తిరుపతికి తీసుకెళ్లిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, కుటుంబ సభ్యులు వారి ఆచూకీ తెలుసుకొని తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా భయపడి తప�
Tirumala | తిరుమలలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మాడ వీధులన్ని చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి తిర�
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 13న తిరుపతికి అమిత్ షా రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహించే
Tirumala | తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు బంగారు బిస్కేట్లను విరాళంగా అందించాడు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధుల
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భం�
Tirumala Brahmotsavams | ఈ నెల 7వ తేదీ నుంచి 15 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రేపు శ్రీవారి ఆలయ
MLC Janardhan reddy | తిరుమల శ్రీవారిని తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో జనార్ధన్ రెడ్డి.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అన�
మంత్రి సత్యవతి | తెలంగాణ గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అంద�