తిరుమల : శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హరీశ్రావు తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టు వద్ద మంత్రి కొబ్బరి కాయ కొట్టి తన నడకను ప్రారంభించారు. తిరుమ�
తిరుపతిలో వరుస మిస్సింగ్లు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నలుగురికిపైగా కనిపించకుండాపోయారు. సత్యనారాయణపురానికి చెందిన బాలిక మోనిషా అదృశ్యమైంది. గుడికి వెళ్లిన ఈ బాలిక తర్వాత ఇంటికి రాలేదు. �
తిరుపతి : ఓ సైకో భర్త తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పెళ్లైన ఐదు నెలలకే చిత్రహింసలకు గురి చేశాడు. అమ్మాయిలను వేధించడం అలవాటుగా మారిన అతనికి.. భార్యను కూడా వేధిస్తూ పైశాచిక ఆనందం పొంద
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
ఏప్రిల్ 10 నుంచి 18 వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. స్థల పరిశీలన, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆలయ జేఈఓ వీరబ్రహ్మం...
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సతీమణి అమలతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వ�
Governor Tamilisai | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని