టీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చపల్లి తిరుపతి మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండ లం జిల్లెల్లకు చెందిన తిరుపతి (39) రెండు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, సికింద్రాబాద్లోని య
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. ఆదివారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 130.29 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏ నెలలో కూడా ఇంత ఆదాయం హుండీ ద్వారా సమకూరలేదని స్పష్టం చేశారు. ఒక్�
తిరుమల : శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హరీశ్రావు తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టు వద్ద మంత్రి కొబ్బరి కాయ కొట్టి తన నడకను ప్రారంభించారు. తిరుమ�
తిరుపతిలో వరుస మిస్సింగ్లు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నలుగురికిపైగా కనిపించకుండాపోయారు. సత్యనారాయణపురానికి చెందిన బాలిక మోనిషా అదృశ్యమైంది. గుడికి వెళ్లిన ఈ బాలిక తర్వాత ఇంటికి రాలేదు. �
తిరుపతి : ఓ సైకో భర్త తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పెళ్లైన ఐదు నెలలకే చిత్రహింసలకు గురి చేశాడు. అమ్మాయిలను వేధించడం అలవాటుగా మారిన అతనికి.. భార్యను కూడా వేధిస్తూ పైశాచిక ఆనందం పొంద
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి
ఏప్రిల్ 10 నుంచి 18 వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. స్థల పరిశీలన, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆలయ జేఈఓ వీరబ్రహ్మం...