TTD | సిరులతల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో రథ సప్తమి (Ratha sapthami) మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ (శుక్రవారం) ఉదయం 5.30 గంటలకు శ్రీవారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. రాత్రి వరకు ఈ వాహన సేవలు కొనసాగనున్నాయి.
Actor Dhanush | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush) దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ నైవేద్య విరామ సమయంలో ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ధనుష్కు స్వాగతం పలి�
Tirumala | తిరుమలోని స్థానిక ఆర్బీసీ సెంటర్కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశమయ్యారు. ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు.
TTD | హైదరాబాద్ : ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను సోమవారం(జులై 24) టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు అందుబాటు
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు �
వారంతా తిరుమలేశుని (Tirumala) దర్శనానికి వెళ్లివస్తున్నారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Raod Accident) తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) తిరుపతి (Tirupathi) జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద జరి
Tirupathi | తిరుపతిలోని అప్పలాయగుంట(Appalayagunta) శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని(Koil Alwar Thirumanjanam)మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల (Tirumala) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Raman
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను ఉంచనున్నట్టు పేర్కొన్నది
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. యాదిగిరిగుట్ట డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈక్రమంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారి-44 పక్కన అదుపు తప్పి బోల్తాపడింది.