Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు (huge rush) పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా చౌరస్తా వద్ద నుండి మొదలయ్యే గ్రామదేవతల ఊరేగింపు (శోభాయాత్ర) ప్రశాంత
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా భక్తులు (pilgrims) మంచులింగాన్ని దర్శించుకున్నారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభమైంది. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు వెళ్తున్న 5,880 మందితో (pilgrims) కూడిన తొలి బ్యాచ్ ఇవాళ ఉదయం బయల్దేర�
నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations0 కౌంట్డౌన్ షురూ కావడంతో బెంగళూర్లో స్ధానికులు, టూరిస్టుల భద్రత కోసం బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సిటీ పో
Hyderabad | మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఆదివారం ఉప్పల్లో ఐపీఎల్ సంబురం మొదలుకానున్నది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్లో జరిగే తొలి మ్యాచ్లో హైదరాబాద�
హైదరాబాద్లో ఈ నెల 28 నుంచి జూన్ 17 మధ్యలో పలు విడతలుగా జీ-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు.