Hyderabad | మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఆదివారం ఉప్పల్లో ఐపీఎల్ సంబురం మొదలుకానున్నది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్లో జరిగే తొలి మ్యాచ్లో హైదరాబాద�
హైదరాబాద్లో ఈ నెల 28 నుంచి జూన్ 17 మధ్యలో పలు విడతలుగా జీ-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు.