అయోమయంలో తెలుగు సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. భవిష్యత్ ఏంటనే భయాందోళనలకు గురవుతున్నది. కరోనా ముందు కళకళలాడిన పరిశ్రమలో ఇప్పుడు కలవరం పుడుతున్నది.సినిమా నిర్మిం�
Telugu Film Producers Council | ఇక నుంచి థియేటర్లో రిలీజైన 10 వారాల తర్వాతే భారీ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. ఈ మేరకు తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై �
పెద్ద సినిమాలకు అడ్డు అదుపు లేకుండా టికెట్ రేట్లు (Ticket Rates) పెంచారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటికి ఫలితాలు కూడా అంతే దారుణంగా రావడంతో.. నిజంగానే టికెట్ రేట్లు పెరగడం వల్లే థియేటర్స్ కు జనం రావడం లేదు అనుకున�
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేస
అమరావతి: ఏపీ సినిమా టిక్కెట్ల విషయంలో టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని, టిక్కెట్ రేట్ల విషయం చాలా చిన్నదని అన్నారు. ఇంతకు ముందు తక్కువ ధరలకు �
Chiranjeevi | సినీ ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండబోనని అన్నారు అగ్రనటుడు చిరంజీవి. పెద్దరికం అనే హోదా తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో సినీ కార్మికులకు హెల్త్కార్డుల పంప
By Maduri Mattaiah Nikhil Siddhartha | తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్స్లో కొత్త టికెట్ల రేట్లకు సంబంధించిన జీవో విషయంలో సోషల్ మీడియా వేదికగా హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ల ధర�
D CM Narayana swamy | సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలోనూ వారసత్వ రాజ్యం నడుస్తున్నదని చెప్పారు.
దక్షిణ మధ్య రైల్వే | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సోమవారం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.