రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం సూపరింటెండింగ్ ఇంజినీర్ పీ విజేందర్ యాదాద్రి విద్యుత్ కేంద్రంకు బదిలీతో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 రాష్ట్ర, రీజినల్ నాయకులు ఎస్ఈని సోమవారం ఘనంగా సన్మా�
ఒలింపిక్స్లో నిర్వహించే 100 మీటర్ల పరుగు పందెంతో పాటు 4x100 రిలే పరుగు పందెం పోటీలను సైతం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులు
ఆసక్తిగా తిలకిస్తారు. 4x100 రిలేలో స్టార్టింగ్ లైను నుంచి పరుగు మొదలుపెట్టిన క్రీడాకారు�
పర్యావరణానికి మేలు చేస్తూ కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదు రు చెట్లకు ఓ ప్రత్యేకత. అంతర్జాతీయ మా రెట్లో అయినా, అటవీ గ్రామీణ ప్రాంతా ల్లో అయినా ఇది ప్రధాన ఆదాయ వనరు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్లో అద్భుత వృద్ధిని సాధించింది. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసింది.
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది. థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి విడుదల కావాల్సిన అదనపు రుణం విడుదల కాకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తున్నది.
యావత్ దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా అవుతున్నదని టీఎస్ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేష�
జైపూర్ ఎస్టీపీపీలో ఎఫ్జీడీ ప్రాజెక్ట్ నిర్మాణం వడివడిగా కొన సాగుతున్నది. సాధారణంగా థర్మల్ పవర్ప్లాంటులో బొగ్గు ను మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతను వినియోగిం చి నీటిని ఆవిరి రూపంలోకి మార్చి, దా
భద్రాద్రి జిల్లా పాల్వంచ పరిధిలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) విద్యుత్తు ఉత్పత్తితోపాటు వనరుల ఆదాలో రికార్డులు సృష్టిస్తున్న ది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటీపీఎస్ 10వ యూనిట్ శనివారం �