TG Police | తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజ్యం నడుస్తున్నది. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తున్నది.
దేశంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి (థర్మల్ పవర్) వరుసగా రెండో నెలా పడిపోయింది. తగ్గిన విద్యుత్తు వినియోగం, పెరిగిన సోలార్ విద్యుదుత్పత్తి కారణంగా సెప్టెంబర్లో థర్మల్ పవర్ ఉత్పాదకత తక్కువైందని �
కొద్ది ఏండ్ల క్రితం ప్రభుత్వ రంగ షేర్లు కేవలం డిజిన్వెస్ట్మెంట్ జరగవచ్చన్న వార్తలు వస్తేనే పెరిగేవి. వాటి నిర్వహణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున కేవలం డివిడెండ్లకే తప్ప, మూలధన లాభాలు వచ్చే అవకాశం లేదన�
దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? ధర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి.
విద్యుత్ శక్తి కనిపెట్టిన తర్వాత మనిషి జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. నాగరికత, శాస్త్రవిజ్ఞానం పెరిగే కొద్దీ మనిషి శిలాజ ఇంధనాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు పెద్�
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును కోల్ ఇండియా, దేశంలో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు గనులు రైల్వేశాఖ రేక్స్ ద్వారా సరఫరా చేస్తుంటాయి. ఈ బొగ్గుతో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్టీపీ�
జీఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో సీఅండ్ఎండీ ఎన్. శ్రీధర్ శ్రీరాంపూర్ : రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతి రోజూ బొగ్గు రవాణా చేస్తున్నామని, తెలంగాణ విద్య�
వీడియోకాన్ఫరెన్స్లో జీఎంలతో సీఅండ్ఎండీ శ్రీధర్ శ్రీరాంపూర్ : దేశంలో పెరుగుతున్న బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత ఎక్కువగా బొగ్గును ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా �
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు జోరందకున్నాయి. ఈ నెలాఖరునాట�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతానికి (ఎన్సీఆర్) పది కిలోమీటర్ల లోపల, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి నియమాల్లో సవరణలు చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ కొత్త నిబంధనలను విడ�