తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పాఠశాలలు, కళాశాల�
తమిళనాడులోని తంజావూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. కరిమేడు అప్పర్ ఆలయ రథోత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. మృతు ల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు
Thanjavur | తమిళనాడులోని తంజావూరులో (Thanjavur) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కలిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Emerald lingam | వేల ఏండ్ల నాటి గుడులలో ఇవి దర్శనం ఇస్తాయి. కాకపోతే ఈ లింగానికి ఉన్న మహిమ గురించి తెలుసుకొని చాలామంది వాటిని దొంగలించే ప్రయత్నాలు చేశారు.