MLA Kasireddy | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామపంచాయతీ గొల్లోనిపల్లి గ్రామం నుంచి మర్రిగుంత తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పనులకు శంకుస్థాప�
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివారు లచ్చిరాం తండా భూవివాదంలో చనిపోయిన వ్యక్తిపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల తీరుపై తండావాసులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Minister Errabelli | తండాల తలరాతలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, అలాంటి కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. పాలకుర్తి మండలం దుబ్బతండా, గుడికుంట తండాల్లో తండా బాట నిర్వహ
మెదక్ జిల్లాలో ప్రతి తండాతండాకు బీటీ రోడ్డు నిర్మిం చనున్నారు. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేస్
గిరిజన తండాలలో స్థానికులకే పాలనాధికారం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చి ఐదేండ్లు పూర్తయ్యింది. ‘మా తండాలో మా రాజ్యం. తండాలుగా గ్రామ పంచాయతీలుగా మార్చాలి’ అన్న డి
స్వరాష్ట్రంలో గిరిపుత్రులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో నేడు పల్లెలు, తండాలు పచ్చదనంతో పాటు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. అప్పట్లో తండాలు గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండ�
వనపర్తి : గిరిజనుల ఎన్నో ఏండ్ల కల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో సంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి వేడుకలకు హాజరై మాట్