KTR | రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతుందని.. ఇది ప్రజా ప్రభుత్వమా.. లేక 'ప్రైవేట్' లిమిటెడ్ కంపెనీయా..? అని బీఆర్ఎస
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులో 60 ఏండ్ల కింద ట ప్రారంభించిన ఉలెన్ ఇండస్ట్రీయల్ కో ఆపరేటివ్ సొసైటీ భవితవ్యం నేడు ప్రశ్నార్థకంగా మా రింది. 1956లో ఏర్పాటైన ఈ సొసైటీ ఉన్
వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫారాలను ఉచితంగా అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 -25 విద్యాసంవత్సరానికి అధికారులు ఇండెంట్�
వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 24.27 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.140 కోట్లను వెచ్చించనున్నది. బడులు తెరిచిన
సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే మన ఊరు..మన బడి కార్యక్రమం చేపట్టి పాఠశాలలను బలోపేతం చేస్తున్నది.
రాష్ట్ర అవతరణకు ముందు ఉరిసిల్లగా పేరొందిన సిరిసిల్ల నేడు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ పండుగల వస్ర్తోత్పత్తులతో పాటు స్కూల్ యూనిఫాం వస్ర్తాల తయారీలో ఏటా మ�