జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. శ్రీనగర్లోని హబ్బా కడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పంజాబ్కు చెందిన సిక్కు వలస కూలీ అమృత్పాల్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
కాట్రియాల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గిరిజన తండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన లంబాడి దేవుజ పశువుల కొట్టం నుంచి 8 మేకలను చి
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్�
సరిహద్దులో ఉగ్ర కుట్రలను భారత సైన్యం భగ్నం చేసింది. ఇండియన్ పోస్టుపై దాడికి ప్లాన్ చేసిన పాకిస్థాన్ ఉగ్రవాది తబరక్ హుస్సేన్ను ప్రాణాలతో పట్టుకున్నది.
ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ను హత్య చేసిన నిందితులను నాలుగు రోజుల్లోగా ఉరితీయాలని రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవస్ డిమాండ్ చేశారు.
కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులతో పాటు నలుగురు మరణించిన ఘటనకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పేర్కొంది.