ఏదైనా ప్రాజెక్టు పనులు చేపట్టే ముందు భూ సేకరణపై విధి విధానాలు రూపొందించి కనీసం టెండర్ల దశలోనే 30 శాతానికి పైగా భూ సేకరణ చేసి ఉండాలి. అప్పుడే పనులను ప్రారంభించి నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలి.
సాంకేతిక కారణాలతో టెండర్లను తిరసరించడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు అభిప్రాయపడింది. రూ.435 కోట్ల విలువైన రైల్వే కాంట్రాక్ట్ కోసం ఏఏసీజీ సుప్రీం లాండ్రీ సర్వ�
వడ్డించే వాడు మనోడైతే.. ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్నట్లు ఉందీ బల్దియా అధికారులు తీరు. కేబీఆర్ పార్కు వద్ద పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ పద్ధతిలో రూ. 3 కోట్లతో మల్టీలెవల్ స్మార్ట్(మెకనైజ్డ్) కార్
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సోలార్ విద్యుత్తు ప్లాంట్లపై స్పష్టతలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పీఎం కుసుమ్ స్కీమ్లో భాగంగా రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్�
సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఆ ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని టీఎస్టీపీపీ (తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు) ఫేజ్-2కు రంగం సిద్ధమైంది. రూ.29,344.85 కోట్ల అంచనా పెట్టుబడితో రెండో విడుత 2,400 మెగావాట్ల (800 చొప్పున మూడు యూనిట్లు) విద్యుదుత్ప