అప్పులబాధతో కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చల్లా రాజు తెలిపిన కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం భావ్సింగ్
అప్పు చేసి పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సిరిసేడు గ్రామానికి వం
మామిడి దిగుబడి రాకపోవడం.. అప్పులు తీర్చే మార్గం లేక ఓ కౌలు రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తప�
అప్పుల బాధతో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్నాతండాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. జగ్నాత�
అప్పుల బాధలు భరించలేక ఓ కౌలు రైతు తనువు చాలించాడు. సరైన దిగుబడి రాక.. పంట పెట్టుబడులు మీద పడి.. చేసిన అప్పులు తీర్చే దారిలేక వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంగళవారం రాత�
పంటలు పండక, అప్పుల తీరక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. వేలేరు మండలం శాలపల్లికి చెందిన దామెర అనిల్ కుమార్ (31) గ్రామంలో ఐద�
అప్పుల బాధ తాళలేక, వాటిని తీర్చే మార్గం కనిపించక ఓ యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర గ్రామంలో చోటుచేసుకుంది.
కాలం కలిసి రాక.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పాపన్నపేట ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం.. కుర్తివాడ గ్రామానికి చెందిన ఉబ్ది ఏసయ్య(44) గ్రామంలో ఏడాదిగా ఇతర�
అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన బరిగెల ప్రశాంత్ (28) ఏడు ఎకరాల భూమిని కౌల�