Brahmotsavam | తిరుపతి(Tirupati) శ్రీ కోదండరామాలయంలో మార్చి 20 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల(Brahmotsavam) ను అన్ని విభాగాల అధికారులు సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో(ttd JEO) వీరబ్రహ్మం కోరారు.
IPS officers | రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
imposes ban | వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం వ�
minister jagadish reddy | ప్రధాని మోదీవన్నీ దొంగమాటలేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో నిర్మించిన వేర్ హౌసింగ్ గోదాములను వ్యవసాయశాఖ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 15 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
పరిగి, జూన్ 28 : కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం శివారులో రూ.10లక్షలతో కుంట నిర్మాణ పనులను ఎమ్మెల్యే మ�
సూర్యాపేట : జిల్లాలోని పెన్ పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అలాగే వైనతేయ రెస్ట�
Ante Sundaraniki | ఫలితం ఎలా ఉన్న కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో నాని ముందు వరుసలో ఉంటాడు. ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా విడుదల చేస్తూ సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. నాని సినిమా వస్తుందంట�