వాలంటైన్స్ డే ను ఒక్కొక్కరు ఒక్కోరకంగా జరుపుకున్నారు. అయితే, అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని తపించిన ఓ జంట.. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను తమ పేరిట లిఖించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్లో న్యాయ సంస్కరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. తక్షణమే చట్టాన్ని విరమించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పాతబస్తీ లోని ప్రముఖ దేవాలయం లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధికి స్థానికులు భాగస్వాములు కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
ఉద్యోగుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని టీటీడీ జేఈవో సదా భార్గవి అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో ఆమె క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లను మంగళవారం టీటీడీ వెబ్ సైట్ లో పె�
తుర్కియేలో సేవలందిస్తున్న హవల్దార్ రాహుల్ చౌదరీ తండ్రయ్యాడు. ఆయనతో పాటు మరో జవాన్ కమలేష్ కుమార్ చౌహాన్ కూడా ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తోటి జవాన్లు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, జడ్పీ చైర్
మధుమేహం సమస్య ఉన్నవారిలో పాదాల్లో సమస్య కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ న్యూరోపతిని లక్షణాలను గుర్తించడం ద్వారా ముందస్తుగా పాదాల్లో పుండ్లు, నొప్పులను నివారించుకోవచ్చు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.