తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
తిరుమలలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు విశేషంగా సాగుతున్నాయి. నాలుగో రోజున కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించారు.
తుర్కియే-సిరియా దేశాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
Minister Koppula Eshwar | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న జగిత్యాల జిల్లా కొండగట్టుకు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి ఏర్ప�
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
యమహా కంపెనీ కొత్త ఫీచర్లతో 6 బైకులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైకులు వై-కనెక్ట్ యాప్ కలిగి ఉండి.. కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్, ఫోన్ బ్యాటరీ స్టాటస్ను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
ఉక్రెయిన్ భారీ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నది. ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకునే యోచన చేస్తున్నారు. ఇదివరకే అమెరికా, యురోపియన్ యూనియన్ రుణాలను ప్రకటించాయి.
car caught fire | నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని స్కోడా నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎంజీఐటీ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కారులో నుంచి పొగలు, మంటలు రావడంతో గమనించిన కారులో ఉన్న వారం�
మహిళల టీ20 వరల్డ్ కప్లో అంపైర్గా విధులు నిర్వర్తించి అన్నా హారిస్ చరిత్ర సృష్టించింది. చిన్న వయసులోనే అంపైర్గా వ్యవహరిస్తున్న అన్నా హారిస్.. కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతున్నది.
minister gangula | పెండింగ్లో పనులన్నింటిని పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమావేశం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
త్రీ ఇడియట్స్ సినిమాలో మాదిరిగా వాట్సాప్ వీడియో కాల్లో ఓ మహిళకు సీహెచ్సీ సిబ్బంది కాన్పు చేశారు. గైనకాలజిస్ట్ సూచనలు వింటూ 6 గంటల పాటు డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీపాప ఆరోగ్యంగా ఉన్నారు.
జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ స్థానాల పెంపుదలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్ కోర్టు ముందు ఉండగా డీలిమిటేషన్పై విచారణ చేపట్టలేమని ధర్మాసనం తెలిపింది.