Murder | ఇంటికి నీడనిస్తున్న చెట్టును నరకవద్దని అడ్డుకున్న తల్లిని ఓ కొడుకు గొడ్డలితో దాడి చేసి చంపిన విషాద ఘటన జోగుళాంబ(Jogulamba district) గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటు చేసుకున్నది.
COVID-19 cases | దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది.
Chief Justice | ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (AP High court CJ)దంపతులు శుక్రవారం తిరుపతిలోని తిరుచానూర్ శ్రీ పద్మావతి(Sri Padmavati) అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
Health Tips | కాలా గాజర్ (Kala Gajar)..! నల్లరంగులో ఉండే క్యారెట్ (Black Carrot) లనే హిందీ, ఉర్దూ భాషల్లో కాలా గాజర్ అని పిలుస్తారు. సాధారణంగా ఎక్కువగా లభ్యమయ్యే క్యారెట్లు కాషాయ రంగులో ఉంటే.. ఈ కాలా గాజర్లు నల్లగా ఉంటాయి.
Kozhikode train tragedy | కేరళలో కదులుతున్న రైలులోనే తోటి ప్రయాణికులకు నిప్పపెట్టిన నిందితుడు షారూఖ్ సైఫీ (Sharukh Saifi) కి కోజికోడ్ (Kozhikode) లోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (Munsiff Magistrate Court) రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించి
ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త సిరీస్ నంబర్ రానున్నది. ఈ మేరకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నూతనంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు ఇకపై ఈ సిరీస్తో నంబర్లను కేటాయించన�
Suryapet | కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో పరిస్థితి విషమించడంతో తండ్రి మృతి చెందగా.. కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Urvashi Rautela | రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల బయటకు వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ ఆడిన సందర్భంగా
Traffic Restrictions | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు. మోనప్ప జంక్షన్– టివోలి జంక్
COVID-19 | దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత�
Noida | తుంటి ఎముక విరిగిందని ఆసుప్రతికి వెళితే వైద్యులు గుండె ఆపరేషన్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దాంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ర�
Minister Srinivas Goud | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్(Brs)లో చేరుతున్నారని రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం శాఖ మంత్రి శ�