Sitaram Yechury | మోదీని గద్దె దింపితేనే దేశానికి రక్షణ అని, అందుకోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ లౌకిక శక్తులను ఏకం చేయాలని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన సీపీఎం, సీపీఐ ఉమ్మడి సమావేశ�
AP News | ఈతకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కపడ జిల్లాలో చోటు చేసుకున్నది. వేంపల్లిలో మండలం అలవలపాడులో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. ఈస్టర్ పండుగ పూట ముగ్గురు మృతి చెందడ
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)పేర్కొన్నారు.
BRS Party | పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ వ�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta ) శ్రీ లక్ష్మినరసింహస్వామి(Laxmi narasimha swamy) వారి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి(Darsanm) వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
Minister Talasani | అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) అన్నారు.
CPR | ప్రతి ఒక్కరూ సీపీఆర్(CPR) విధానాన్ని నేర్చుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితులను కాపాడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు(Minister Harish rao) కోరారు.
Tirumala : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ (Devotees crowd)విపరీతంగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు (Compartments)నిండిపోగా అల్వర్ ట్యాంక్ గెస్ట్హౌజ్ వరకు భక్తులు బయట వేచియున
Minister KTR | తెలంగాణలోని బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనులను
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాల కారణంగా కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామి(Sri Venkateshwar)ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
Medical Colleges | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మె�
COVID-19 | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేసులను గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని వైద్యారోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఆసుపత్రులతో పాటు పాలీక్లి�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీలక్ష్మి నారసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం ఆలయానికి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
IMD report | ఇవాళ భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన నివేదిక (IMD report) భయం పుట్టిస్తున్నది. రాబోయే ఐదు రోజులపాటు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని IMD తెలిపింది.