Atiq Ahmed Case | గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దాఖలపై పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం పలు ప్ర�
Trains Cancelled | ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ
Jiah Khan | నటి జియాఖాన్ (Jiah Khan) ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడిగా ఉన్న సూరజ్ పంచోలీ (Suraj Pancholi) ని ఇవాళ ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై జియా తల్లి రబియాఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్
TANA | హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association Of North America) ఆధ్వరంలో జులైలో అమెరికాలో(America)ని పెన్సిల్వేనియా కన్వెన్షన్లో నిర్వహిస్తున్న 23వ తానా(TANA) సభలకు రావాలని రాష్ట్ర మంత్రులకు తానా సంఘం ప్రతినిధులు ఆహ్వా�
Tirumala | తిరుమల (Tirumala )లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు.
Niti Taylor | ప్రముఖ టీవీ నటి నితి టేలర్ తన బాల్యం గురించి ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తాను కొన్ని నిమిషాలపాటు చనిపోయి తిరిగి బతికానని చెప్పింది.
Chardham Yatra | కేదార్నాథ్లో భారీగా మంచు కురుస్తున్నది. దాంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సోన్ప్రయాగ్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. దాదాపు 4వేల మంది భక్తులన�
Minister Jagadish Reddy | ప్రధానికి మోదీకి మూడిందని.. వచ్చే ఎన్నికలకు గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణలో భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అనంతరం మీడి�
Minister Harish Rao | గర్భిణులకు ఉత్త సేవలు అందించడంతో పాటు ఏదైనా సమస్య ఎదురైన సమయంలో సురక్షితంగా అబార్షన్లు చేయడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దాంతో కేంద్ర ఆరోగ్యశాఖ ‘ఎక్సలెన్స్ అవార్డు’ను అందించింది.
Road Accident | నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఎనిమిదికి గాయాలయ్యాయి.
CM KCR | మక్క రైతుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. యాసంగిలో సాగైన మక్కలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయశా�
BRS delegates meet | దేశంలో పరిపాలన అధ్వాన్నంగా ఉన్నదని, ఇతర దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే భారతదేశం మాత్రం పాలకుల వైఫల్యంవల్ల అభివృద్ధిలో వెనుకబడిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.