Club World Series | దుబాయిలో ఈ నెల 24-29 మధ్య జరిగే క్లబ్ వరల్డ్ సిరీస్ టోర్నీకి ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ జట్టుకు ముగ్గురు తెలుగు కార్మికులు ఎంపికయ్యారు.
Minister Dayakar Rao | ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకు మహిళలే ముందుండి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల, కొడకండ్లలో మహిళలకు మిషన్లను మంత్రి పంపిణీ కుట్టు
Minister Gangula | ఉత్తర తెలంగాణకు గేట్ వేగా కరీంనగర్ నిలువనున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మానేరు వంతెనపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Agneepath Scheme | భారత సాయుధ దళాల రిక్రూట్మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటుపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అగ్నిపథ్ చట్టబద్ధతను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీ
Supreme Court | రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్
Ambedkar Statue | దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సంద�
K Keshawa Rao | ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ గుజరాత్కు వెళ్లిన సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు స్వాగతం పలకడానికి వెళ్లలేదని, దాని గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని రాజ్యసభ సభ్య�
Y Satish Reddy | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఓ పెద్ద డ్రామా అని రెడ్కో చైర్మన్ వీ సతీశ్రెడ్డి విమర్శించారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ సంజయ్ అని.. తప్పిం
CM KCR | తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాల�
Laxminarasimha Swamy Temple | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం ఉదయం 7.45 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం నేత్రాలు, సుదర్శన చక్రాన్ని సూ
Vinod Kumar | తెలంగాణలో ఈ ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వంద సీట్లు సాధించి మరోసారి జయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్ల�