Crime news | అందమైన అమ్మాయితో ఏకాంతంగా గడపాలని ఆశపడిన ఓ వృద్ధుడు మోసపోయాడు. చీటర్ల బుట్టలో పడి రూ.4.5 లక్షలు పోగొట్టుకున్నాడు. చీటర్లు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఆ తర్వాత ల�
Sudan Conflict | అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సుడాన్ (Sudan) దేశం నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ (Operation Kaveri) పేరుతో ఆ దేశంలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తర�
BBC Chairman | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు రుణం ఇప్పించడంలో సహకరించిన సంగతి దాచి పెట్టినట్లు తేలడంతో బీబీసీ చైర్మన్ పదవికి రిచర్డ్ షార్ప్ రాజీనామా చేశారు.
Wrestlers Protest | లైంగిక వేధింపులపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లకు తెలంగ
Minister Srinivas Goud | గీతవృత్తిలో మరణాలు, ప్రమాదాలను నివారించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనా�
Minister Dayakar Rao | దేవాదుల కాలువ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసి, జూన్కల్లా ఆ కాలువల్లో నీళ్లు పారేలా సంసిద్ధం చేయాలని మంత్రి దయాకర్రావు ఇంజినీర్లను ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో అధికారులతో స�
Ambedkar | తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టిన విధంగానే పార్లమెంట్(Parliament)కు కూడా అంబేద్కర్(Ambedkar) పేరును పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు(Ministers ) వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్ది దయాకర్రావు డిమాండ్ చేశారు.
Students suicides | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విషాదాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న ఆవేదనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
LIC Chairman | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్మన్గా సిద్ధార్థ్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. జూన్ 29, 2024 వరకు ఆయన చైర్మన్గా కొనసాగనున్నారు.
Tunnel Aquarium | హైదరాబాద్ నగరం గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని సరికొత్త అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పో-2023కి వేదిక అయ్యింది. కూకట్పల్లిలో మెట్రో మాల్ ఎదరుగా ఉన్న ట్రక్ పార్కింగ్ మైదానంలో ఈ అండర్ వాటర్
Minister Jagadish Reddy | జీవిత లక్ష్యం సాధించేంత వరకు యువత పట్టుదలతో ముందుకు సాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) పిలుపునిచ్చారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజలకున్న నమ్మకంతోనే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
Supreme Court | సీనియర్ సిటిజన్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు అమలు చేసిన రైలు చార్జీల రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్