Nagam Janardhan Reddy | నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా పని చేయడంతోపాటు శాసన మండలిలో పార్టీని అధికార బీఆర్ఎస్లో విలీనం చేసిన నేర చరిత్ర గల దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిం�
Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు సోమవారం భ్రమరాంబికా దేవి బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు మల్లిఖార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు ఊరేగారు.
Contractors License | విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టర్లుగా పని చేస్తున్న గుత్తేదారులకు లెసెన్సుల గడువును
ఐదేళ్లకు ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయంతో అటు ఎన్పీడీసీఎల్ ఇటు
ఎస్పీడీసీఎల్
Minister Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్రావు అన్నారు. కిషన్రెడ్డి, బండి సంజయ్వంటి నేతలు ఎమ్మెల్యేకు పోటీ చేయం.. ఎంపీకి పోటీ చేస్తామని తప్పించుకుంటున�
Revant-Nagam | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగం జనార్ధన రెడ్డి, చింతలపల్లి జగదీశ్వర్ మండిపడ్డారు.
Telangana Assembly Elections | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. గద్వాల్ సీటు అమ్ముకున్నారంటూ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ కార్యదర్శి కుర�
Minister Harish Rao | సిద్దిపేట కీర్తిని ప్రపంచపటంలో నిలబెట్టిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్�
Minister KTR | బీఆర్ఎస్ పార్టీ కోసం నాడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చారని, అప్పటి ప్రభుత్వానికి నచ్చకపోవడంతో తమను ఖాళీ చేయించిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార�
CM KCR | కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతులు అంటూ రాగాలు తీస్తుందని.. పొరపాటున కాంగ్రెస్ మళ్లీ వస్తే కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ భూములు రికార్డులకు ఎక్కించడంతో రైతుల భూములు ఆగమవుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరి
Telangana Assembly Elections | భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం బీ ఫారాలు అందజేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం 51 మంది అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేసిన వ
CM KCR | కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని.. ప్రజలు ఓటు ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశీర్వాద సభ
CM KCR | కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతుల దుకాణం మొదలుపెట్టిందని.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటోందని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కీలక �
CM KCR | ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు.. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఎలక్షన్లు చాలా సందర్భాల్లో వస్తాయి. ఎన్నికలు రాంగనే ఆ�
CM KCR | ఇండస్ట్రీలు, ఐటీకారిడార్లతో భవిష్యత్లో జనగామ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. జనగామ వైద్యకళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ‘జనగ�
Thalaivar170 | జైలర్తో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చిన రజనీ.. అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువు�