ODI World Cup | వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ 40 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి191 పరుగులు చేసింది.
ODI World Cup | వన్డే ప్రపంచ కప్ టోర్నీ-2023లో భాగంగా సోమవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో30 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగు�
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతున్నది. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీలో ఎన్సీఆర్లో గాలి నా�
Festive Season | దేశంలో పండుగ సీజన్ కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నది. ఈ క్రమంలో దేశంలోని మార్కెట్లన్నీ సందడిగా మారనున్నాయి. అయితే, ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.8.5లక్షల కోట్ల టర్నోవర�
Tirumala Brahmotsavam | తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం శ్రీవారి పుష్కరిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్ర
Dasara Celebrations | భద్రాచలం క్షేత్రంలో మంగళవారం దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 15న శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా.. నేటి ఉత్సవాలు ముగియనున్నాయి.
India-Canada Row | కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రే భారత్తో దౌత్యపరమైన వివాదంపై ప్రధాని జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించారు. ‘నమస్తే రేడియో టొరెంటో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చ�
Operation Ajay | ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటికే వేలాది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. అప్రకటిత యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ నిర్వహిస్తున్నది. ఆపరేషన్ అజయ
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి దా�
Jammu Kashmir | ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పులు తర్వాత సంఘటనా స్థలంలో
Israel War | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు సుమారు 5500 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గాజాలో వైమానిక దాడి చేసి, ఉగ్రవాద సంస్థ హమాస్కు చెందిన మరో కీలక అధికారి హతమార్చినట్లు �
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రజలు, రైతులు కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆ పార్టీని నమ్మితే అంధకారం రాజ్యమేలుతుందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. కర్ణాటకలో వ్యవసాయానికి 2 గంటలు కూడా కరెంటు