Sabarimala | దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కేరళ శబరిమలై అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది మకర విలక్కు దర్శనాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతాయి.
Srisailam | శ్రీశైలంలో మంగళవారం కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. కార్తీక మాసాంతం ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ధ్వజస్తంభంపై వెలిగించే ఆకాశదీప ప్రజ్వలన కార్యక్రమం సాయంత్రం శాస్త్రోక్తంగా ప్రారంభించా�
Dress code | వివిధ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగార్థుల డ్రెస్ కోడ్లో కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తల భాగాన్ని పూర్తిగా కప్పి ఉంచే టోపీలు, దుస్తులను అనుమతించబోమని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిట�
Diwali festival | పండుగ ఏదైనా దేశంలో సేల్స్ భారీ స్థాయిలో ఉంటాయి. జనం పెద్ద ఎత్తున ఖర్చులు చేస్తుంటారు. ఇక అది దీపావళి పండుగ అయితే వేరేగా చెప్పనక్కర్లేదు. సేల్స్ జోష్లో ఉంటాయి. ఈ దీపావళి పండుగకు కూడా జనం కోట్ల రూపా�
CM KCR | ‘రైతులు 10హెచ్పీ మోటర్ పెట్టుకుంటడా? ఈ మోటర్ ఎవరు కొనివ్వాలే. తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. 30లక్షల 10హెచ్పీ పంపుసెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఈ పంపుసెట్లు కొనాలంటే వీని తాత ఇస్తడా? అయ్య ఇస్�
CM KCR | రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మం�
ODI World Cup | బుధవారం వాంఖడే స్టేడియంలో జరుగనున్న వరల్డ్ కప్-2023 తొలి సెమీ ఫైనల్స్లో ఇండియా, న్యూజిలాండ్ తల పడనున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్�
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పరిశీలన తర్వాత ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థుల
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవడూ ఆపలేడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పా�
CM KCR | కాంగ్రెసోళ్లు దళారీ రాజ్యం.. పైరవీకారుల రాజ్యం తెస్తామంటున్నారని.. మూడు గంటల కరెంటే ఇస్తామంటున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా
Manipur | మణిపూర్ లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న తొమ్మిది మైతీ తీవ్రవాద సంస్థలు, వాటి అనుబంధ విభాగాలపై ఐదేండ్ల పాటు నిషేధం పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నది.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనుమరాలు నవోమీ బైడెన్ భద్రతా గార్డు.. దుండగులపై కాల్పులు జరిపిన ఘటన వెలుగు చూసింది. అయితే, ఎవరికీ ఏ ప్రమాదం జరుగలేదని సమాచారం.
Covid variant H V.1 | అత్యంత ప్రమాదకరమైన కొవిడ్-19 హెచ్వీ.1 వేరియంట్ అమెరికా అంతటా వ్యాపిస్తున్నది. అక్టోబర్ నెలాఖరు నాటికి అమెరికా వ్యాప్తంగా నమోదైన కొవిడ్-19 కేసుల్లో నాలుగో వంతు హెచ్వీ.1 వేరియంట్ కేసులే
Rajasthan | రాజస్థాన్లోని నాలుగు స్థానాల్లో మాత్రం అత్యంత సన్నిహిత బంధువులు పోటీ పడుతున్నారు. ఒక స్థానంలో భార్యాభర్తలు పోటీ చేస్తుంటే, మిగతా స్థానాల్లో సమీప బంధువులు పోటీలో ఉన్నారు.
CM KCR | మిషన్ భగరీథ పథకం గెలవాలా..? సుదర్శన్రెడ్డి గెలవాలా? వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? నర్సంపేట ఆలోచించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నర్సంపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�