National Games | గోవాలో రేపు (గురువారం) జాతీయ క్రీడల సంరంభం మొదలు కానుంది. గోవా రాష్ట్రం జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం 10 ప్రాంతాల్లో ఈ 37వ ఎడి�
Head Coach | భారత మహిళా క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్గా అమోల్ ముజుందార్ నియమితులయ్యారు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వయిజరీ కమిటీ ముజుందార్ను సీన�
INDIA alliance | దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’గా మార్చాలంటూ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ కు సంబంధించిన ప్యానల్ కమిటీ చేసిన
RJD MP | దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’గా మార్చాలంటూ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ కు సంబంధించిన ప్యానల్ కమిటీ చేసిన ప్�
Leo Movie | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). త్రిష హీరోయిన్గా నటించగా.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గత గురువారం తమిళంతో పాటు, తెలుగు
Hanuman Trailer | దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించే సినిమాలు ఎంత క్రియేటివ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలు వేటికవి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ మ�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రులు వైభవంగా ముగిశాయి. దేవీ నవరాత్రుల్లో పది రోజులు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి చివరి రోజూ నిజరూప అలంకాంరంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Louisiana-fog | భారీగా కురుస్తున్న పొగ మంచు వల్ల అమెరికాలోని లూసియానాలో ఒక అంతర్ రాష్ట్ర రహదారిపై సుమారు 150 వాహనాలు ఢీకొట్టాయి. ఫలితంగా ఏడుగురు మరణించారు. మరో 25 మందికి పైగా గాయ పడ్డారు.
అమెరికా లోని కాన్సాస్ నగరం లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది తెలుగు వారు పాల్గొన్నారు.
Dushera Cultural Night | సింగపూర్ తెలుగు సమాజం (ఎస్టీఎస్) ఆధ్వర్యంలో దసరా సందర్భంగా అత్యంత వేడుకగా దసరా కల్చరల్ నైట్ -2023 కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 28 (శనివారం) సాయంత్రం మూడు గంటల నుంచి నాన్యంగ్ �
ODI World Cup | 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
ODI World Cup | 33వ ఓవర్ లో హసన్ అలీ వేసిన మూడో బంతిని ఆడిన ఇబ్రహీం జాద్రాన్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆప్ఘనిస్థాన్ 190 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.