Congo Floods | సెంట్రల్ కాంగోలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. వరదల ప్రభావంతో 22 మంది మృతి చెందారని, ఇందులో ఒకే కుటుంబానికి చెందిన పది మంది ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. కసాయి సెంట్రల్ ప్రావిన్స్లోని కనంగా జ
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)పై మంగళవారం ఆయన సచివాలయంలో ఉన
Vaishno Devi shrine | జమ్ములోని శ్రీ వైష్ణోదేవీ మాత ఆలయానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. సోమవారం నాటికి 93.50 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గత పదేండ్లలో ఇదే గరిష్ట రికార్డు అని దేవస్థానం అధికారు�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ సంఘటనా స్థలానికి ఆ ప్రా�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికుల అవసరాల మేరకు పలు కీలక అభివృద్ది పనులకు బుధవారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేయనున్నారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో మార్గశిరమాస పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
TS Covid Cases | కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ పంజా విసురుతున్నది. కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎని�
PHC | పీహెచ్సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Ration Cards | కొత్త రేషన్కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బ�
TS Weather | తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. వాతావరణంలోని మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోవుతున్నాయని వాతావరణశాఖ అ�
Air strikes | ఇరాక్లోని హెజ్బొల్లా (Hezbollah) మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఉత్తర ఇరాక్లో హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడ్డారు. దాంతో తమ అధ్యక్షు�
Covid Death | కొత్తగా వెలుగు చూసిన కొవిడ్ జేఎన్.1 వేరియంట్తో తేలికపాటి లక్షణాలుంటాయని.. వైరస్తో భయపడాల్సిన అవసరం లేదని ఉస్మానియా జనరల్ ఆసుప్రతి సూపరింటెండెంట్ నాగేందర్ అన్నారు. ఆసుపత్రిలో కొవిడ్తో ఓ వ్య
New Year | 2023 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. 2024 సంవత్సరానికి వెల్కం చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు. అయితే, చాలా మంది వినూత్నంగా న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తుంటారు. స్నేహితులు, కుటుంబీకులతో
Netanyahu | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కు చేదు అనుభవం ఎదురైంది. యుద్ధం మొదలై 80 రోజులు దాటినా హమాస్ మిలిటెంట్ల చెరలో ఇంకా చాలా మంది ఇజ్రాయెల్ పౌరులు బందీ