Covid-19 Virus | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్ - డిసెంబర్ మధ్య కేసులు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్ర�
Bharat Rice | ఈ ఏడాది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ పేరుతో రాయితీపై బియ్యం అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూ
Rahul Gandhi | ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్లో పర్యటించిన రాహుల్గాంధీ.. అక్కడ ఓ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్గాంధీ కుక్కకు బిస్కెట్ తినిపించబోగా అది తిన�
Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో రైలు పరుగులు తీస్తున్నాయి. 2019లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు మంచి ఆదరణ
Stock Market Close | భారతీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో నష్టాలకు బ్రేక్ వేశాయి. ఉదయం సెన్సెక్స్ లాభాల్లో మొదలైంది. ప్రారంభంలో ఐటీ షేర్లు మార్కెట్కు మద్దతుగా నిలిచాయి.
KCR | భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు బీఆర్ఎస్ అధినేత నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ
Delhi Police | లష్కర్-ఎ-తైబా ఉగ్రవాద సంస్థ కోసం యాక్టివ్గా పనిచేస్తున్న ఉగ్రవాది రియాజ్ అహ్మద్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. పాకిస�
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో జారీ చేసే బ్రేక్ దర్శనం టికెట్ల పొందిన భక్తుల సౌకర్యార్థం కొత్తగా ఎస్ఎంఎస్ పే విధానాన్ని టీటీడీ �
Atishi | మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బడా నేతల ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. పది ప్రదేశాల్లో ఈడీ దాడులు చేపట్టింది. దాంతో పాటు ఢిల్లీ జల్ బోర్డు అవినీతి కేసులో ఈడీ దాడ
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట
Birudu Rajamallu | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బిరుదు రాజమల్లు మృతిపై సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ చైర్మన్గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెల�
Sonia Gandhi | ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు.
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర
Sanjay Singh | ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం కుదరదని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ చెప్పారు. సంజయ్ సింగ్ వ్యవహారం ప్రివిలేజ్ కమిటీ వద్ద విచారణలో ఉన్నందున ఆయన ఎంపీగా ప్రమాణ చేయడ�