Transport department | తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. కొందరు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై ఉన్న టీఎస్ సిరీస్ను టీజీ సిరీస్గా మార్చుకుంటుండటంపై రవాణా శాఖ అధికారులు స్పందించారు.
‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రమేష్ చెప్పాల. తెలంగాణ నేపథ్య కథాంశంతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘లగ్గం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంద
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగా చంద్రశేఖరరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం పరిపాలన భవనంలో అధికార బాధ్యతలు తీసుకున్నారు. ఈవోగా పని చేసిన పెద్దిరాజును ప్రభుత్వం బదిలీ చేసింది.
Ex RAW Agent Arrest | భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. దోపిడీ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర చేశారంటూ
Health tips : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఎందుకంటే సమస్య ఏ భాగంలో ఉన్నా మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో లేనట్లే. సిగ్గు, బిడియం లాంటి కారణాలవల్ల కొందరు జననాంగాల గురించ
Jagadish Reddy | మంత్రి కోమటిరెడ్డి బూతులకు త్వరలోనే సమాధానం చెబుతామని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన, కేటీఆర్పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగదీశ్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Postal Scheme : దేశంలో ప్రజల కోసం అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వివిధ రకాల స్కీమ్స్లో చేరి డబ్బులు పొదుపు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని సేవ�
ED Raids | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ దాడులు శనివారం సైతం కొనసాగాయి. ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురిపై కేసు నమోదైంది. సాక్షా
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల యుద్ధం తప్పదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఖరీఫ్కి రైతు భరోసా లేదన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చ�
CJI Chandrachud | వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ‘ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని స�
IED Blast | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్లోని మొహందిలో నక్సల్స్ మందుపాతరకు పాల్పడ్డారు. ఈ పేలుడులో నలుగురు ఐటీబీపీ జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.
Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిపడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న జరగాల్సి ఉండగా.. 26వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
TG Weather | తెలంగాణలో మరో నాలుగురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తన�