Health tips | ఆలుగడ్డలను చాలామంది ఇష్టంగా తింటారు. ఆలుగడ్డ కూర ఎంతో రుచిగా ఉండటమే అందుకు కారణం. ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్న కారణంగా కొందరు ఆలుగడ్డలను ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటారు. ఇలాంటప్పుడు తేమ కారణంగా ఆలుగ
Health tips | దేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది గుండె రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యానికి కీడు చేసే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. గుండె మన శరీరంలోని అన్ని భాగాలకు రక�
Garuda Shakti 2024 | 'గరుడ శక్తి' పేరిట భారత్, ఇండోనేషియా ప్రత్యేక బలగాలు ఉమ్మడిగా ప్రదర్శిస్తున్న విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, అవగాహనే లక్ష్యంగా నవంబర్ 1న జకార్తాలో ప్రారంభమైన ఈ ప్రత్యేక �
Maharastra elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ తేదీ దగ్గరపడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది.
Dengue | దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నవంబర్లో కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 2,431 మంది డెంగీ బారినపడగా.. ఈ నెల తొలి 10 ర�
YS Jagan | కేవలం సీప్లేన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు.
Srisailam | దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఉండేందుకు వసతి గృహాలు లేకపోవడంవల్ల ఎదుర్కొనే సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని శ్రీశైలం దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
Money saving tips | మనిషి సంతోషంగా జీవించాలంటే బతకడానికి కావాల్సిన కనీస అవసరాలైనా తీర్చుకోగలగాలి. ఈ అవసరాలన్నీ డబ్బుతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు అవకాశాలు, వనరులను బట్టి తమతమ స్థాయి�
Aghori | ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ (Aghori) ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) లో ప్రత్యక్ష మయ్యారు. కార్తీక మాసంలో ప్రముఖ శైవ క్షేత్రాలను వరుసగా సందర్శిస్తున్న అఘోరీ శ్రీశైలం శ�
Actress Kasturi | తెలుగు వారిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన తమిళ నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఇంటికి తాళం వేసింది. దాంతో ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇవ్వడం పోలీసులకు కష్టంగా మారింది.
Uddhav Thackeray | తాము బీజేపీతో 30 ఏండ్లు మిత్రపక్షంగా కలిసి ఉన్నా గుర్తింపు కోల్పోని శివసేన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఎలా మారిపోతుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు.