Kidney Health | మారుతూ వస్తున్న జీవనశైలితో పాటు ఆహార నియమాల్లో లోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాధుల ముప్పు పెరుగుతున్నది. మధుమేహం, గుండె సమస్యల తర్వాత ఎక్కువగా ప్రభావితమయ్యే శరీర భాగాలు కిడ్నీలు, కాల�
Devendra Fadnavis |మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలోని ప్రభుత్వం 42మంది మంత్రులతో కొలువు దీరింది. ఆదివారం నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు.
Year Ender 2024 | గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పురుషులతో పాటు మహిళల్లోనూ గుండె జబ్బులు, కార్డియో వాస్కులర్ (cvd) ప్రధా�
Year Ender 2024 | టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్కు 2024 సంవత్సరం చాలా ప్రత్యేకంగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్ని నెగ్గింది. దాదాపు పది సంవత్సర
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆదివారం నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులె, రాధాకృష్ణ విఖె పాటిల్, ఎన్సీపీ నేత హ�
Rohit Sharma | భారత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై మరోసారి చర్చ సాగుతున్నది. పేలవమైన కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా మరోసారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా ఆస్ట్రేల�
KTR | పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని.. అనుభవరాహిత్యం, అసమర్ధత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో నేడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోంనది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ
One Country-One Election Bill | ఒకే దేశం-ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి, సోమవారం పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మార్గశిరమాసం పౌర్ణమి సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార
KTR | తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో సందడిగా కనిపించింది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. మార్గశిర మాస పౌర్ణమి ప్రత్యేక శోభ సంతరించుకున్నది. ఈ
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. అయితే, ఇప్పటికే టోర్నీపై సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. పాక్కు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. హైబ్రిడ్
Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశంలోని నాలుగు రాష్ట్రాల వివరాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1,78,000 మంది ప్�
Jasprit Bumrah | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభమైంది. గబ్బా టెస్ట్లో తొలిరోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే, గబ్బా పిచ్ పేసర్లకు అ
Priyanka Gandhi | పార్లమెంట్లో అసలైన అంశాలు లేవనెత్తడం ఎన్డీఏ సర్కారు ఇష్టం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) విమర్శించారు. శుక్రవారం లోక్సభ (Lok Sabha) లో చేసిన తొలి ప్రసంగంలోనే �