Poonch | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బరేరి నల్లా వద్ద మినీబస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 4 వేల మందికి కరోనా సోకగా, నేడు ఆ సంఖ్య 5,108కి చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,10,057కి పెరిగింది. ఇందులో 4,39,36,092 మంది
Nagarujuna sagar | శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి శ్రీశైలానికి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Telugu actor | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ తెలుగు నటిపై ఫిట్నెస్ ట్రైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. టాలీవుడ్కు చెందిన ఓ నటిని ఆదిత్య కపూర్ అనే ఫిట్నెస్ ట్రైనర్ పెండ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగింది. మంగళవారం రాత్రి 51.80 అడుగులుగా ఉన్న నీట్టం నేడు కూడా స్థిరంగా కొనసాగుతున్నది.
Jurala | జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి 2.55 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 45 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూ
SCR | ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. వీటితోపాటు నాగర్సోల్-హైదరాబాద్, నర్సాపూర్-యశ్వంత్పూర్ మధ్య
JCB | రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి కాలు విరిగింది. అతడిని దవాఖానకు తరలించడానికి స్థానికులు 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఎంతకీ రావడం లేదు.. దీంతో బాధితుడిని ఆటోలో హాస్పిటల్కు
అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7
కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో విభజన చట్టంపై జరిగిన చర్చతో ఆ విషయం మరోసారి బహిర్గతమైనదని చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను అమలు చేయడంలో క
ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల కన్వర్షన్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో 170ని జారీచేసింది. ఈ నేపథ్యంలో సీట్ల మార్పిడికి 100కు పైగా కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. దీంతో ఇంజినీరింగ�
తెలంగాణ ఖజానాకు మరో వెయ్యికోట్ల రూపాయలు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది