ED | ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్, కర్ణాటక,
Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాదం చోటుచేసుకున్నది. నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్కుషా ప్రాంతంలో గోడకూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 4.19 గంటలకు లేహ్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్
Sabrina Khaliq | ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. తొమ్మిదో తరగతి వరకు చదివింది. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు మధ్యలోనే ఆపి పెండ్లి చేసుకోవాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే ప్రైవేటుగా పదో తరగతి
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కాలేజీలో నిర్వహించనున్న వజ్రోత్సవ
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని తాకాయి.
Minister KTR | ట్యాంక్ బండ్ శివ.. అనాథ అయినా ఎంతో మందికి కావలసిన వాడు. రక్తసంబంధం లేకపోయినా అతనికి అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న ఇలా ఎందరో బంధువులు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్పైనే జీవిస్తూ అక్కడ ఎంతోమంది ప్రాణాలు
నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్టు కే 55 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని రీసెంట్గా అశ్వినీదత్ వెల్లడించారు. కాగా ఈ సినిమాపై ఓ పుకారు నెట్టింట షికారు చేస్తోంది.