Sonia Gandhi | చ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు
Children's hospital | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగిది. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్ మొత్తానికి
Rajasthan | రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రిని మార్చనున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం
Traffic restrictions | భారత్-ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆథిత్యం ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు తరలి
MMTS | సెలవులు రోజులు, ప్రత్యేకంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు ప్రధాన రవాణా సాధనాల్లో
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 21 ప్రైవేటు దవాఖానలను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 28 మంది ప్రభుత్వ వైద్యులకు నోటీసులు జారీచేశారు. ప్రైవేటు దవ�
దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న
స్వచ్ఛతలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. పల్లెలే కాకుండా పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యం నిర్వహణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పల్లెల్లో స్వచ్ఛత విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి�
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' ప్రాజెక్టు విలువ రూ.1200 కోట్లు. ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు కనీసం 15 ఏండ్ల అనుభవం, కనీసం 35 శాతం మార్కెట్ షేర్ ఉండాలనే నిబంధన విధించారు. న్యూట్రిషనల్ పౌడర్ ప్రమాణాలతోపాటు �
ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో గత నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్పై బదిలీవే�