Minister Srinivas Goud | భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న టీ20 మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు తరలిరాగా.. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద�
శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు...
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Minister Jagdish Reddy | : ప్రాధాని మోదీ, అమిత్ షాల దుష్ట ద్వయం తోటే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
ఏపీలోని పర్యాటక కేంద్రాలు, ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. ఐదు సర్క్యూట్లలో ఈ టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయనున్నారు.
ఆ మధ్య ఒకసారి సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమా లొకేషన్లోకి వచ్చిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ అప్ డేట్ మినహా సాయిధరమ్ షూటింగ్కు సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు.
Minister KTR | కేంద్రం రైతులపై కత్తి కట్టిందని, వారిని రైతు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భం�