Minister Jagadish Reddy | మన ఉన్నతికి కారణభూతులు తల్లిదండ్రులేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించగా.. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి
Minister Gangula | వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏపీ ప్రభుత్వ పెద్దలకు సూచించారు. కరీంనగర్లో మంత్రి మీడియా
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. శనివారం రాత్రి గరుడ వాహనసేవలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో..
Jasprit Bumrah | టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. వెన్నునొప్పితో సౌతాఫ్రికా సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే టీ20 ప్రపంచకప్లో కూడా బుమ్రా ఆడటం అనుమానంగా మారింది.
అంబేడ్కర్కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో తిరగబడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. బోటులోని మిగతా నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన అల్లవరం మండలం...
Jalebi | భారత్లో ఎన్నో రకాల స్వీట్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి ఫేమస్. కానీ కొన్ని మాత్రం దేశవ్యాప్తంగా బాగా ఫేమస్. అలాంటి స్వీట్స్లో ఒకటి జిలేబీ. తియ్యని పాకంలో నానబెట్టిన జిలేబీ తింటుంటే ఆ ఆనందమ�
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు.
Team India | భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఎడంచేతి వాటం పేసర్లలో జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ లెజెండరీ పేసర్ తరువాత అంతగొప్ప పేసర్ భారత జట్టుకు దొరకలేదు.
Minister Satyendar Jain | తనపై నమోదైన మనీలాండరింగ్ కేసును మరో కోర్టుకు బదిలీ చేస్తూ.. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శనివారం తోసిపుచ్చింది. ఎన్�
సినిమా థియేటర్లను నడిపించేందుకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తప్పనిసరి చేశారు. లైసెన్స్ పొందని సినిమా థియేటర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాలనాయంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు బాపట్ల జిల్లా...
Petrol Pump Owner | కారులో ఇంధనం పోయించుకొని పోయించుకొని.. అదే బంకు యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు నలుగురు దుండగులు. బంకు సిబ్బంది చొరవతో బంకు యజమాని కిడ్నాప్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలి�
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ఎనిమిది మందిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.22 కోట్ల వరకు...