Heavy rain | మ్మడి మహబూబ్నగర్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది.
Palakkad | కేరళలోని పాలపక్కడ్లో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు
Devaragattu | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా నిర్వహించే కర్రల సమరంలో రక్తం చిందింది. ఆనవాయితీగా వస్తున్న బన్నీ ఉత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి నిర్వహించారు.
West Bengal | పశ్చిమబెంగాల్లో (West Bengal) దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. జల్పాయ్గురి సమీపంలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తానంలో మరో కీలక మలుపు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ పార్టీ తీసుకొన్న నిర్ణయం దేశ రాజక�
జాతీయ పార్టీ కావడం అంటే ఇరుగు పొరుగు రాష్ర్టాల్లో పోటీకి అవకాశాన్ని తీసుకోవడం. ఇది ఇప్పటిదాకా కొన్ని పార్టీలు అనుసరించిన మార్గం. కానీ, జాతీయ దృక్పధంతో, జాతీయ విధానంతో, జాతి తాత్వికతను అర్థ చేసుకొని దేశం మ
నాయకుడు పాత దారిలో నడవరు. కొత్తదారులు వేస్తారు. జనాన్ని తన బాటలో నడిపిస్తారు. విద్వేషాగ్నులు రగిలే దేశానికి ఇప్పుడొక శాంతి ప్రవక్త అవసరం. దారిద్య్రపు శృంఖలాలు తెంచడానికి దార్శనికుడు అవసరం. భారత భూమి పుత�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ఆయన కల సాకారం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వ�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి
ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొ
Papaya | ఎన్నో పోషకాలను కలిగి ఉండే బొప్పాయిని నిత్యం తినడం అలవాటుగా చేసుకోవాలి. వీటిలో అన్నిరకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఉండి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, అతిగా తినడం వల్ల..
Chakrasnanam|శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.