Chemical Factory | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బోయిసార్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది.
Currency Note | దేశంలో కరెన్సీ నోట్లపై ఏ బొమ్మ ఉండాలన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నోట్లపై హిందూ దేవతలైన లక్ష్మీదేవి, గణపతి చిత్రాలను ముద్రించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్,
కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవుల ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు ఛేదించారు. నగర శివారులోని మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్ల
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హైదరాబాద్కు వచ్చిన బీజేపీ బ్రోకర్లు రెడ్హ్యాండెడ్గా, డబ్బు సంచులతో సహా పోలీసులకు దొరికిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలోనైతే ఇది ప్రజలను విస్మ
అత్యుత్తమమైన ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలుచేయటంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ఉన్నదని కేంద్రమంత్రులే ప్రశంసిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావ�
ఉమ్మడి రాష్ట్రంలో మన బతుకులు, ఇక్కడి పరిస్థితులు ఎట్లుండెనో.. ఇప్పుడు ఎట్లున్నయో ఎవరికి వారు ఆలోచించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. నాడు తాగు, సాగు నీళ్లు, కరెంటు.. ఇలా ప్రతి రంగంలో �
బెదిరింపులకు వణకలేదు. బేరాలకు లొంగలేదు.. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరికి వందకోట్ల డబ్బు ఎరవేసినా.. విధేయతనే చాటుకున్నారు. ‘తెలంగాణ నాట్ ఫర్ సేల్' అని కుండబద్దలు కొట్టారు. రివర్స్ ఆపరేషన్తో అమిత్ష�
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి లబ్ధిపొందాలనుకొనే కుట్రలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. నాడు ఆంధ్రాబాబు చం
కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు.. తెలంగాణ బీజేపీ నాయకులతో లావాదేవీలు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను కీలక పాత్రలో ఉంటానంటూ ప్రచారం.. ఇదీ బేగంబజార్లో చిన్న కిరాణాషాపు నిర్వహణ నుంచి టీఆర్ఎస�
చేనేత, జౌళి రంగానికి కేంద్రం చేయూతనివ్వకపోగా, ఆ రంగాన్ని సావుదెబ్బ కొడుతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు విమర్శించారు. కడుపులో గుద్ది, నోట్లో పిప్పర్మెంటు పెట�
చలికాలం వస్తూవస్తూనే భయపెడుతున్నది. గత ఏడాది కంటే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తున్నది. గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రత అత�
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా నిర్మించిన నాగోల్ ఫ్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే తారకరామారావు బుధవారం ప్రారంభించారు
Minister Indrakaran Reddy | ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తున్నదని, బీజేపీకి ప్రజాస్వామ్య విలువలు లేవని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ
Juluru Gowri Shankar | టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది. బీజేపీ బరితెగింపు చూసి యావత్ తెలంగాణ ప్రజానీయం విస్మయం వ్యక్తం చేస్తోంది.