Gun fire at USA | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకున్నది. ఉటా ప్రావిన్స్లోని ఎనోచ్ పట్టణంలోని ఓ ఇంట్లో 8 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటంబానికి చెంద�
Nitish Samadhan Yatra | బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా తన యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 రకాల యాత్రలు చేపట్టిన నితీశ్.. సమాధాన్ యాత్ర పేరుతో ఇవాల్టి నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మున్నెన్నడూ జరగలేదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Chickpeas | పేదవాడి బాదంగా పిలుచుకునే శనగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. నాన్వెజిటేరియన్ ఫుడ్తో సమానంగా పోషకాలుండి వివిధ ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని గట్టెక్కిస్తాయి.
యూకే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు వైద్య సేవల్లో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మెకు దిగడం వంటి సమస్యలు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సున�
దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. బుధవారం 4.4డిగ్రీల సెల్సియస్గా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు .. గురువారం ఉదయం 3 డిగ్రీలకు పడిపోయాయి. ఇక లోధి �
Horoscope | కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది.
అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు లో దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ.. తాత్కాలిక పరిహార అటవీ నిర్మూలన ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ (కంపా) కార్యక్రమాల అమలులోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. దీనికింద 2014-15 నుంచ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గంలోని పలు పరిశ్రమలపై బుధవారం తెల్ల వారుజాము నుంచే ఐటీ దాడులు జరిగాయి. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎక్సెల్ గ్రూప్ పరిశ్రమలపై ఐటీ అధికారులు బృందాలుగా వ�
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కలిపి ఓ సమగ్ర చట్టం తీసుకురావాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీవీ చానళ్లు వచ్చినప్పుడు ‘ప్రెస్ యాక్ట�
సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు దివంగత శెట్టె మల్లేశం కుటుంబానికి రూ.16.10 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మల్లేశం ఇటీవల దారుణహత్యకు గురైన వ�
బ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపా రు. ఈ నెల రెండో వారంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని లబ్ధిదారుల