BSNL | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ నెల రోజుల కాలపరిమితితో రూ.1 ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.262 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 17 ఏండ్ల తర్వాత తొలిసారిగా సంస్థ లాభాలను ఆర
ట్రూకాలర్ లాంటి యాప్స్తో అలెర్ట్గా ఉన్నా.. అన్నోన్ నంబర్లు ఎత్తొద్దని వ్రతం పూనినా.. తెలియని ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తున్నా.. ‘కాల్'నాగులకు కళ్లెం పడటం లేదు. ఎంత అవాయిడ్ చేసినా కొత్త నంబర్ల నుంచ�
దేశీయ టెలికం సంస్థలు రుణాలతో సతమతమవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి నాలుగు టెలికం సంస్థల అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉన్నట్లు పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోకసభలో సభ్యుడు అడిగిన ప్�
స్పామ్ కాల్స్, మెసేజ్లతో విసిగిపోయిన వారికి శుభవార్తను అందించింది ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్. వీటికి చెక్ పెట్టడానికి ప్రత్యేకంగా ఏఐ సాయం తో కొత్త టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్
BSNL 4G | బీఎస్ఎన్ఎల్ టెలికం సంస్థ వినియోగదారులకు గుడ్న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించబోతున్నది. దీనికి ముందు పెద్ద ఎత్తున 4జీ టవర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు �
Whatsapp | స్పామ్ కాల్స్ను గుర్తించేందుకు త్వరలో వాట్సాప్లోనూ ట్రూకాలర్ సేవలను ప్రారంభించనున్నట్టు ట్రూకాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలన్ మమెది తెలిపారు. గత రెండు వారాలుగా భారత్లో వాట్సాప్ ద్వారా స్ప�
తెలంగాణలో పీఎల్ఐ అందుకున్న తొలి టెలికం కంపెనీ హైదరాబాద్, నవంబర్ 9: టెలికం, ఎల్ఈడీ లైటింగ్ విభాగంలో హైదరాబాద్కు చెందిన రిసొల్యూట్ గ్రూప్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్పాదక ప్రోత్సాహకం అందింది. దేశ