Ale Laxman | తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను రాచరికపోకడలుగా చూడాల్సిన పనిలేదని, అవి తెలంగాణ ప్రజల సాంస్కృతిక, రాజకీయ వారసత్వానికి ప్రతీకలని ప్రస్తుత తెలంగాణ రాజముద�
రాష్ట్రవ్యాప్తంగా పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతకు సరఫరా లోపమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస�
విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థిత�
తెలంగాణలో బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించకపోవడం వల్లనే బీర్లకు కృత్రిమ కొరత ఏర్పడిందనే వార్తలను ఎక్సైజ్శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ తోసిపుచ్చారు. ఆయన గురువారం ఒక ప్రకటన చేస్తూ.. తెలంగాణలో ఆరు బీర�
తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామ దేవస్థానాన్ని పోలిన ఆలయం అమెరికా లో నిర్మించనున్నారు. శ్రీరామ్ సంస్థాన్ ఇన్కార్పొరేటెడ్ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేయబోతున్నది.
Junior College | రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలకు రేపటితో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఎల్లుండి (జూన్ 1వ తేదీ ) నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. శనివారం నాడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు త�
Telangana | రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.
Telangana | తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Telangana | జయ జయహే తెలంగాణ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ద
Software employees | అర్ధరాత్రి క్యాబ్ను అడ్డగించి డ్రైవర్ పై దాడిచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగుల(Software employees) వద్ద దోపిడికి పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Banjarahills | బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పట్ల (Constable) దురుసుగా(Misbehaviour) ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జయ జయహే తెలంగాణ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కంపోజ్ చేయించడం పట్ల జగిత్యాలకు చెందిన సంగీత దర్శకుడు ఎస్వీ మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. జయ జయహే పాటకు అర్జెంట్గా సంగీతం అందించాలని ఏడాదిన్న�
Drugs | ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ను(MDMA drugs) గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి ఈ వెంట్ నిర్వా హకులతో పాటు ఐటీ ఉద్యోగులకు అమ్మకాలు చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.