Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫ�
Road accident | అనంతపురం(Anantapur) జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఓ బస్సు(Bus accident) డివైడర్ను ఢీకొని పంట పొలాల్లోకి(Crop fields) దూసుకెళ్లింది.
Nagarkurnoo l నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి(Died )చెందారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేయడం తమ విధానమని మజ్లిస్ (ఎంఐఎం) మరోసారి నిరూపించుకున్నది. పదేండ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం తాజాగా పా�
రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్త్రన్ మంగళవారం గుండెపోటులో హఠాన్మరణం చెందారు. ఉదయం వేళ గుండెపోటు రావడంతో ఆయన కుమారుడు హరిరతన్ వెంటనే ఏఐజీ దవాఖానకు తరలించారు.