IAS Officers | కొడంగల్లో కలెక్టర్పై దాడి, ఇతర ఘటనల నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించరాదని, ఏ పనైనా నిబంధనల �
లగచర్లలో గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంప�
Dasoju Sravan | కేసీఆర్ మొక్క కాదు.. ఓ ఉద్యమ వృక్షం.. ప్రజల కల్పవృక్షం అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి తులసీవనంలో గంజాయి మొక్కలా మారారని విమర్శించారు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత సీఎం రేవ�
రేవంత్రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటివేళ్లతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ప్రజలకిచ్చిన హామీల అమ�
Harish Rao | ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలా లేక నరక కూపాలా అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా అని ప్రశ్నించారు.
Telangana | రాష్ట్రంలోని విద్యాలయాల్లో మరోసారి ఫుడ్పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
Harish Rao | వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు, మహిళలకు పనికొచ్చే ఒక మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Patnam Narender Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పతనాన్ని కొడంగల్ నుంచే మొదలు పెడుతానని తేల్చిచెప్పారు.
Lagacherla | సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం.. లగచర్ల రైతులపై ఉక్కుపాదం మోపుతూ వారి భూములను అక్రమంగా గుంజుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ చివరకు రైతులు ఎదురు తిరగడంతో.. వార�